Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగ సంఘాలపై సజ్జల ఫైర్: సమ్మెకు దిగి ఏం సాధిస్తాయ్!?

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (20:36 IST)
ఉద్యోగ సంఘాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉద్యోగ సంఘాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదని సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని పేర్కొన్నారు. 
 
సమ్మెకు దిగి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయని ప్రశ్నించారు. సమ్మె అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కరిద్దామని చెప్పామని.. ఆ విధంగా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలని సజ్జల సూచించారు. సమస్యలుంటే పాయింట్ల వారిగా చెప్పాలని కోరారు. సమ్మె అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కరిద్దామని చెప్పామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెలోకి ఆహ్వానించి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 
 
ఉద్యోగులు ఇచ్చిన మూడు డిమాండ్స్‌లో రెండు అయిపోయాయి.. వెనక్కి వెళ్లడం కుదరదన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే తీర్చడానికి అవకాశం లేని డిమాండ్స్ అడుగుతున్నారని సజ్జల వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments