Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో బరితెగించిన వైకాపా నేత - వృద్ధురాలిపై హత్యాయత్నం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (12:36 IST)
నెల్లూరు జిల్లాలో అధికార వైకాపాకు చెందిన  ఓ నేత బరితెగించాడు. ఆయన పేరు చల్లా మహేష్ నాయుడు. ఈయన తన భార్యతో కలిసి జిల్లాలోని కుమ్మరకొండూరు ప్రాంతానికి చెందిన రత్నమ్మ అనే వృద్ధురాలిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలికి చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు చల్లా మహేష్ నాయుడు ప్రయత్నించగా, వృద్ధురాలు రత్నమ్మ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
తమకు అడ్డు తగిలిన వృద్ధురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేత చల్లా మహేశ్‌ దంపతులు ఆమెపై దాడి చేసి కాలుతో తన్ని, గొంతుకోసేందుకు ప్రయత్నించారు. దీనిపై బాధితారులు మీడియాతో మాట్లాడుతూ, చల్లా మేహష్ నాయుడు దంపతులు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఈ భూవివాదం కోర్టులో ఉందని, అయినప్పటికీ వారు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments