Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందులలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (11:21 IST)
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పులివెందులలో ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం లింగాలలో రక్తదాన శిబిరాన్ని అవినాష్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ రుక్మిణిదేవి రోగులకు పండ్లు పంచిపెట్టారు.
 
జిల్లాలోని రైల్వే కోడూరు డాల్ఫిన్ స్కూల్లో వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు బ్రహ్మానందరెడ్డితో పాలు పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments