Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోటస్‌పాండ్‌లో ఘనంగా ఆంధ్రా అవతరణ వేడుకలు... జెండా ఎగురవేసిన జగన్

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (14:19 IST)
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైఎస్‌ఆర్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవంబరు ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వైకాపా నేతలు జ్యోతుల నెహ్రూ, ధర్మాన ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. 
 
కాగా జూన్ 2వ తేదిన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments