Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నాలుగో జాబితా రిలీజ్... ఐదుగురు సిట్టింగులకు నో ఛాన్స్

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (11:34 IST)
ఏపీలోని అధికార వైకాప పార్టీ సమన్వయకర్తల నాలుగో జాబితాను గురువారం రిలీజ్ చేసింది. ఇందులో ఐదుగురు సిట్టింగ్ ప్రజాప్రతినిధులకు మొండి చేయి చూపించింది. అలాగే, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న కె.నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. తాజా జాబితాలో ఒక ఎంపీ ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మార్చింది. సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు దళిత సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. ఐదుగురు సిట్టింగులకు టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. 
 
సీట్లు కోల్పోయిన వారిలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూర ఎమ్మెల్యే రక్షణనిధి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్‌లకు టిక్కెట్లు ఇవ్వలేదు. గంగాధర ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభ అభ్యర్థికా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments