Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నాలుగో జాబితా రిలీజ్... ఐదుగురు సిట్టింగులకు నో ఛాన్స్

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (11:34 IST)
ఏపీలోని అధికార వైకాప పార్టీ సమన్వయకర్తల నాలుగో జాబితాను గురువారం రిలీజ్ చేసింది. ఇందులో ఐదుగురు సిట్టింగ్ ప్రజాప్రతినిధులకు మొండి చేయి చూపించింది. అలాగే, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న కె.నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. తాజా జాబితాలో ఒక ఎంపీ ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మార్చింది. సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు దళిత సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. ఐదుగురు సిట్టింగులకు టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. 
 
సీట్లు కోల్పోయిన వారిలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూర ఎమ్మెల్యే రక్షణనిధి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్‌లకు టిక్కెట్లు ఇవ్వలేదు. గంగాధర ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభ అభ్యర్థికా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments