Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై వుంచిన వైకాపా సర్కారు.. ఏపీ సీఎం ఫైర్

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (08:05 IST)
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై ఉంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీ అనే వ్యవస్థ లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నిర్లక్ష్య వైఖరి, బుడమేరు కాలువ మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ప్రస్తుత వరద సంక్షోభానికి కారణమన్నారు. 
 
నగరానికి వరద ముప్పు.. అగ్నిమాపక సేవలను వినియోగిస్తున్న ప్రజల ఇళ్లు, వాహనాలను శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వాహనాలకు బీమా కల్పించేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 
 
వరద నీరు తగ్గిన వెంటనే పంట నష్టాల లెక్కింపు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. బుధవారం సాయంత్రంలోగా ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు తాను జేసీబీలో ప్రయాణించానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments