Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ ఐదో వర్ధంతి : ఇడుపులపాయలో జగన్ నివాళులు!

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (10:41 IST)
నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదో వర్థంతి. ఈ సందర్భంగా వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళులు అర్పించనున్నారు. 
 
వీరితో పాటు వైసీపీ అగ్రనాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇడుపులపాయకు చేరుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించడానికి వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments