Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగిరెడ్డి బెయిల్ : సీబీఐకు షాకిచ్చిన కడప కోర్టు -

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (10:17 IST)
దివంగత మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న సీబీఐ కోర్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ను తిరస్కరించలేమని పేర్కొంది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
దీనిపై వాదనలు జరుగగా, ఈ వాదనలు ఆలకించిన కోర్టు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణకు ఈ నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments