Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ తల్లి విజయమ్మ విమానంలో... ఆకాశంలో చక్కర్లు కొడుతూనే వుంది...

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:03 IST)
తెలుగు రాష్ట్రప్రజలకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం గురించి తెలుసు. హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్.ఆర్. మృతి చెందారు. ఆయన మృతికి పలు కారణాలున్నాయని అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయి చివరకు వై.ఎస్.జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే.
 
అయితే తాజాగా జరిగిన సంఘటన వైసిపి నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విజయమ్మ ప్రయాణీస్తున్న విమానం వర్షం కారణంగా ల్యాండ్ కాలేదు. దీంతో విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ రోజు మధ్యాహ్నం ఇండిగో విమానంలో బయలుదేరారు వై.ఎస్.విజయమ్మ. 
 
గన్నవరం విమానాశ్రయం వద్దకు రాగానే భారీ వర్షం పడుతుండడంతో పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయలేదు. ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయం చుట్టూ మూడు చక్కర్లు కొట్టింది విమానం. అయితే విమానాన్ని కిందకు దించేందుకు పైలెట్ ప్రయత్నిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments