Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైయస్ షర్మిలకు కుమారుడి నిశ్చితార్థం రాజకీయాలకు వేదిక అవుతుందా?

డీవీ
గురువారం, 18 జనవరి 2024 (17:01 IST)
YS Raja Reddy, Atluri Priya
వైయస్ షర్మిలకు కుమారుడి నిశ్చితార్థం రాజకీయాలకు వేదిక అవుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‎లో జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం వేడుకకు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, భారతి హాజరుకానున్నారు.
 
నిన్ననే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితుల య్యారు. దీంతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్దలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నరని తెలుస్తోంది. ఈ వేడుకలో తన రాజకీయ పాత పరిచయాలన్నింటికీ కుమారుడి ఎంగేజ్మెంట్ వేదికయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments