Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ నుంచి కాన్వాయ్ లేకుండా వెళ్లిపోయిన జగన్... ఎందుకంటే...?

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (17:48 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార పక్షం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డికి కల్పించిన భద్రత విషయంలో సైతం తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఆయన కాన్వాయ్ కి అవసరమైన పార్కింగ్ స్థలాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లేకుండానే అసెంబ్లీ నుంచి ఇంటికి కారులో వెళ్లారు. ఇంటెలిజెన్స్ అధికారులు సైతం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments