Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీట్ మిస్టర్ మోడీ... ప్రధానిని కలువనున్న జగన్

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (09:29 IST)
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి ఆయన రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన వివరిస్తారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు కలిగిన నష్టాలపై ఆయనతో చర్చిస్తారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావలసిన నిధుల అంశాలను నివేదిస్తారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ అంశాలపై ప్రధాని మోదీతో వైఎస్ జగన్ చర్చిస్తారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments