జగన్ ప్రచారానికి రూ.21.41 కోట్లు.. వైకాపా ఎన్నికల మొత్తం ఖర్చు రూ.328 కోట్లు

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (10:49 IST)
గత ఏప్రిల్, మే నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలోని రాజకీయ పార్టీల్లో ఒకటైన వైకాపా విజయం కోసం భారీగా ఖర్చు చేసింది. ఈ ఒక్క పార్టీ మొత్తం 328 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ట్టు తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలో వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ యేడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసిన జూన్ 6వ తేదీ వరకు మొత్తంగా చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది. 
 
ఆ నివేదిక ప్రకారం, ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల కోసం రూ.328,36,60,046 కోట్ల ఖర్చు చేసింది. ఇందులో ప్రధాన ప్రచారకర్తల ప్రయాణ ఖర్చుల కోసం రూ.21.42 కోట్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్‌లు, కేబుల్, వెబ్‌సైట్, టీవీ చానళ్లలో పార్టీ సాదారణ ప్రచారం కోసం రూ.87.36 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక స్టార్ క్యాంపెయినర్ల కోసం చేసిన మొత్తం ఖర్చులో రూ.21.41 కోట్లను ఒక్క జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్, విమానం, బస్సు కోసమే ఖర్చు చేసినట్టు వైకాపా సమర్పించిన నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments