Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయానికి మూడేళ్లు

Webdunia
సోమవారం, 23 మే 2022 (08:30 IST)
గత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయగా, ఏకంగా 151 సీట్లలో ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ శాసనసభలో తిరుగులేని మెజార్టీతో అడుగుపెట్టింది. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రజా విజయాని నేటికి సరిగ్గా మూడేళ్లు. గత 2019 మే 23వ తేదీన ఈ ప్రజా విజయం దక్కింది. 
 
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్. జగన్ కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి సొంత పార్టీని స్థాపించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది. అనేక అవినీతి కేసుల్లో చిక్కుకున్న జగన్ 17 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో పార్టీని జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిళను నడిపించారు. 
 
జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా 2019లో జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి వైకాపాకు ప్రజలు పట్టంకట్టారు. అలా వైకాపా ప్రజా విజయాన్ని సొంతం చేసుకుని నేటికి మూడేళ్లు పూర్తికానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments