Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశంలో పర్యటించిన జగన్: పించన్‌పై పోరుకు పిలుపు!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (18:59 IST)
పించన్‌దారులపై పార్టీ తరపున ఆందోళన నిర్వహిద్దామని వైకాపా అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఆరునెలల్లో ప్రభుత్వం పించన్‌దారుల కోసం కేవలం 1338 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేసిందని అన్నారు. 
 
వైకాపా అధినేత జగన్ సోమవారం ప్రకాశంలో జిల్లాలో పర్యటించారు. అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై ఈ పర్యటన సందర్భంగా జగన్  సమీక్ష నిర్వహించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments