Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లో జగన్ తొలి ట్వీట్... చంద్రబాబుపై ధ్వజం...!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (11:49 IST)
ట్విట్టర్‌లో చేరిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మెహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్‌గా పెట్టినట్టున్నారు. ఆయన తొలి ట్వీట్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుపై ద్వజమెత్తారు. రైతుల వ్యతిరేక విధానాలను చేపడుతున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. 
 
రైతు హత్యలకు ఎవరు కారకులు..? మోసం చేసిన చంద్రబాబుదా...పట్టించుకోని అతని ప్రభుత్వానిదా? గట్టిగా నిలదీయని మన సమాజానిదా? అని వైఎస్ జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఉదయం ఈ ట్వీట్ చేయగా, 9:25 గంటల వరకూ, 150 మందికి పైగా రీట్వీట్ చేశారు. ఆయన ఖాతాను 6,200 మందికి పైగా ఫాలో అవుతున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments