Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఓవర్..

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (13:57 IST)
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన జగన్ శనివారం ఉదయం అమరావతికి బయల్దేరారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. 
 
ప్రధాని మోదీని కలుస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. గురువారం ఢిల్లీకి వెళ్లిన జగన్ తొలుత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో జగన్ భేటీ అయ్యారు. 
 
అలాగే శుక్రవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ క్రమంలో జగన్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో  కీలకంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర వుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments