Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఓవర్..

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (13:57 IST)
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన జగన్ శనివారం ఉదయం అమరావతికి బయల్దేరారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. 
 
ప్రధాని మోదీని కలుస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. గురువారం ఢిల్లీకి వెళ్లిన జగన్ తొలుత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో జగన్ భేటీ అయ్యారు. 
 
అలాగే శుక్రవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ క్రమంలో జగన్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో  కీలకంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర వుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments