Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనలో క్రైస్తవులకు పెద్దపీట : జెరూసలేం యాత్రకు ఆర్థిక సాయం పెంపు

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (15:19 IST)
నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి క్రైస్తవులకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీటికి మరింత ఊతమిచ్చేలా ఆయన చర్యలు కూడా ఉంటున్నాయి. తాజాగా క్రైస్తవులు ప్రతి యేటా వెళ్లే పవిత్ర జెరూసలేం యాత్రకు చేసే ఆర్థిక సాయాన్ని మరింతగా పెంచారు. 
 
ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లే క్రైస్తవులకు రూ.40 వేల ఆర్థిక సాయం చేస్తుండగా ఇకపై ఈ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. అయితే వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ ఆర్థికసాయం పొందేందుకు అర్హులు. రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉన్న క్రైస్తవులకు మాత్రం జెరూసలేం యాత్ర కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు. 
 
దీనిపై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది హిందూ దేశమా.. లేక క్రైస్తవుల పాలనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంను ఎత్తివేసి ఆంగ్ల మీడియంలో బోధన ప్రారంభించడం వెనుక కూడా క్రిస్టియానిటీ ప్రచారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపత్యంలో జెరూసలేం యాత్రకు చేసే సాయాన్ని పెంచడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments