Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు..

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (14:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకుల భద్రత కోసం కొత్తగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. వీటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పర్యాటకుల భద్రత కోసం ఈ పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పర్యాటక ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే వీటిని నెలకొల్పామని చెప్పారు. 
 
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు భయం, ఇబ్బంది లేకుండా ఈ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు. మొత్తం కోస్తా తీరంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో 26 పర్యాటక పోలీస్ స్టేషన్లను ప్రారంభించినట్టు సీఎం జగన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments