Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌తో సెల్ఫీ.. ఫోన్ పోగొట్టుకున్న పెద్దమ్మ... కొత్త ఫోన్ కొనిచ్చిన సీఎం

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (14:34 IST)
ఇటీవల వరద బాధిత జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని సరస్వతి నగర్‌ పర్యటన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. 
 
ఆ సమయంలో విజయ అనే మహిళ సెల్‌ఫోన్ జారి నీటి కాలువలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సీఎం జగన్.. పెద్దమ్మా.. మీకు కొత్త ఫోన్ ఇప్పించే బాద్యత నాది. బాధపడవద్దు అని హామీ ఇచ్చారు. 
 
ఈ హామీని సీఎం జగన్ నెరవేర్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీష్ ఆ పెద్దమ్మకు కొత్త మొబైల్ ఫోన్ కొనిచ్చారు. ఈ ఫోనును డాక్టర్ రవికాంత్ ద్వారా ఆ మహిళకు చేర్చారు. దీంతో ఆ మహిళ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments