Webdunia - Bharat's app for daily news and videos

Install App

యస్.. తెదేపా నాయకులు బఫూన్లు వంటివారు... జగన్ ఫైర్... అసెంబ్లీలో ఆందోళన

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:44 IST)
మంగలి కృష్ణ ప్రస్తావనను అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు తేవడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీని ఉద్దేశించి మీ లాంటి బఫూన్లు లాంటి వారు నన్ను అంటుంటే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు. దాంతో టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 
 
జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయగానే స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్ శాసనసభ్యులను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కోరారు. 
 
బాధ్యత గల ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు. అయితే జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో అసెంబ్లీని స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు తెదేపా నాయకులు జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments