Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయ మాడావీధిలో మద్యాన్ని సేవించిన యువకుడు

తిరుమల శ్రీవారి ఆలయం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతుంటారు.

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (21:19 IST)
తిరుమల శ్రీవారి ఆలయం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతుంటారు. ఆధ్మాత్మిక క్షేత్రమే కాదు పవిత్రమైన ప్రాంతం. తిరుమల గిరులు మొత్తం ఎంతో విశిష్టత కలిగినది అయితే మాడా వీధులు మరెంతో విశిష్టమైనది. అలాంటి ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఒక యువకుడు మద్యం సేవించాడు. తాపీగా మాడా వీధుల్లో కూర్చొని సంగటి ఆరగిస్తూ మద్యం సేవించాడు. 
 
మీడియా అక్కడకు చేరుకోగా మీకు ఇష్టమొచ్చిన వారికి చెప్పుకోండంటూ క్వార్టర్ బాటిల్‌ను పైకెత్తి కింద దించకుండా గడాగడా తాగేశాడు. పచ్చిగా మద్యాన్ని తాగడమే కాదు ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో గొడవకు దిగాడు. దీంతో మీడియా ప్రతినిధులు తితిదే విజిలెన్స్‌కు సమాచారమివ్వగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments