Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాలో పేరెంట్స్‌ను ఆదుకుందామని స్వీట్స్ షాపులో చేరిన యువతి: మత్తు మందిచ్చి అత్యాచారం

Webdunia
బుధవారం, 19 మే 2021 (13:18 IST)
గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం జరిగింది. కరోనావైరస్ దెబ్బకు తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలుద్దామని స్వీట్స్ దుకాణంలో చేరిన యువతిపై యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
వివరాలు చూస్తే... గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కరోనావైరస్ విజృంభణ కారణంగా కాలేజీ మూసేసారు. దీనితో ఇంటివద్దనే వుంటున్న ఆ యువతి, తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరా ఇవ్వాలనుకుని పట్టణంలోని ఓ స్వీట్ షాపులో నెలకి రూ.5వేల జీతానికి పనిలో చేరింది.
 
ఐతే ఆ షాపు యజమాని ఈ యువతిపై కన్నేశాడు. అదనుకోసం చూసిన ఆ కామాంధుడు షాపులో ఎవరూ లేని సమయంలో ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింకును ఇచ్చాడు. అది తాగిన ఆమె కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. దాంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు నుంచి బయటపడ్డ యువతి తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తించి, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పొన్నూరు అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు బాధితులు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

నీహారికకు రక్షా బంధన్ కట్టి ఆనందాన్ని పంచుకున్న రామ్ చరణ్, వరుణ్ తేజ్‌

Rajamouli: మహేష్ బాబు అభిమానులకు సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ నుంచి ఓనమ్.. సాంగ్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం