Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూళ్లూరుపేట కోళ్లమిట్ట సెంటర్లో కుర్రాళ్లు షటిల్ ఆట కత్తిపోట్లకు దారితీసింది

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (19:21 IST)
సూళ్లూరుపేట కోళ్లమిట్ట సెంటర్లో రాత్రి 10 గంటలకు షటిల్ ఆడుతున్నసమయంల చోటుచేసుకొన్న ఓ వివాదం హింసగా మారింది. ఓ యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపారు. ప్రాధమిక సమాచారం మేరకు 10 మంది వ్యక్తులు షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో అనిల్ కుమార్, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులతో పవన్, సాయి అనే యువకులు ఘర్షణకు దిగారు.
 
దూషణల క్రమంలో హఠాత్తుగా సమీపంలోని ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన కత్తితో అనిల్ కుమార్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేసారు. మరో యువకుడు మణికంఠకు తీవ్రగాయాలైనాయి. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకొని సమీప హాస్పిటల్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments