Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుల ఎదుటే.. పాడుబడిన రైస్‌మిల్లులో యువతులపై గ్యాంగ్‌రేప్..

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో లవర్స్ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొవడలూరు మండలం రాజు

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (11:32 IST)
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో లవర్స్ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొవడలూరు మండలం రాజుపాలెంలో రెండు ప్రేమ జంటలు ఏకాంతాన్ని వెతుక్కుంటూ ఓ పాడుబడిన రైస్‌మిల్లులోకి వెళ్లాయి.

వీరిని గమనించిన ఆరుగురు దుండగులు ప్రియుళ్లను బంధించి వారి కళ్లముందే యువతులపై అత్యాచారం చేశారు. కాగా విషయం బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం బాధితులకు రూ.5లక్షలు ఇచ్చి రాజీ కుదర్చినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. ఎయిర్‌ఫిల్‌ ఇంటర్నేషనల్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు మద్యం మత్తులో హల్‌చల్‌ చేశారు. పూటుగా మద్యం సేవించిన విద్యార్థులు రోడ్డుపై హంగామా చేశారు. అంతేకాకుండా ఓ యాచకుడిని చితకబాదిన విద్యార్థులు అడ్డుకోబోయిన స్థానికులపైనా దాడికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం