Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువుపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (13:56 IST)
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికి సిద్ధమైన నవ జంటపై దాడికి పాల్పడిన దుండుగులు యువకుడిని చితకబాదారు. అనంతరం వధువుపై సామూహికంగా అత్యాచారం చేసి, ఆమెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.
 
దుండగుల దాడితో తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments