పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (16:34 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ఓ రైతు పెద్ద సాహసమే చేశారు. ఏకంగా 760 కిలోమీటర్ల దూరం ఎడ్లబండిపై ప్రయాణం చేశారు. ఈ రైతు హందూపురం నుంచి మంగళగిరి వరకు వచ్చారు. గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. 
 
పవన్‌ను కలిసేందుకు ఓ యువ రైతు ఏకంగా 760 కిమీ దూరం ప్రయాణించడం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఆ రైతు పేరు నవీన్. హిందూపురం నుంచి మంగళగిరికి 28 రోజుల పాటు ప్రయాణించి ఇటీవల మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. 
 
రైతులను ఎదుర్కొంటున్న కష్టాలను పవన్‌కు చెప్పాలని ఆ రైతు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా వందలాది కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించారు. ఆయా ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడుతూ, వారి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రయాణించారు. రైతు కష్టాలపై డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు అనుమతించాలని ఆ రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments