Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (16:34 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ఓ రైతు పెద్ద సాహసమే చేశారు. ఏకంగా 760 కిలోమీటర్ల దూరం ఎడ్లబండిపై ప్రయాణం చేశారు. ఈ రైతు హందూపురం నుంచి మంగళగిరి వరకు వచ్చారు. గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. 
 
పవన్‌ను కలిసేందుకు ఓ యువ రైతు ఏకంగా 760 కిమీ దూరం ప్రయాణించడం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఆ రైతు పేరు నవీన్. హిందూపురం నుంచి మంగళగిరికి 28 రోజుల పాటు ప్రయాణించి ఇటీవల మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. 
 
రైతులను ఎదుర్కొంటున్న కష్టాలను పవన్‌కు చెప్పాలని ఆ రైతు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా వందలాది కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించారు. ఆయా ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడుతూ, వారి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రయాణించారు. రైతు కష్టాలపై డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు అనుమతించాలని ఆ రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments