Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకొలనులో పడి మరో బాలుడు మృతి.. నడుముకు కట్టిన బెండు ఊడిపోవడంతో..

Webdunia
సోమవారం, 22 మే 2023 (12:17 IST)
ఏపీలో ఈతకొలనులో పడి మరో బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఎర్ర నాగులపల్లిలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రితో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లిన మనోజ్ నడుముకు కట్టిన బెండు ఊడి పోవడంతో నీటిలో మునిగిపోయాడు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల అనకాపల్లి జిల్లాలో మూడు వారాల గ్యాప్‌లో ఇద్దరు చిన్నారులు ఈత సరదాకు బలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments