Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం అప్పుడు అర్థం కాలేదన్నారు, ఇప్పుడెలా అర్థమైంది రాంబాబూ? నెటిజన్ల ట్రోల్స్ (video)

ఐవీఆర్
శనివారం, 29 జూన్ 2024 (12:56 IST)
పోలవరం ప్రాజెక్టు గురించి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పట్టించుకోలేదనీ, దీనితో భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు. ఆ సందర్భంగా గత ఐదేళ్లుగా అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనలతో పాటు మాజీమంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను ప్రదర్శించారు. ఆ వీడియోలను చూపిస్తూ సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు. పోలవరం ప్రాజెక్టు వీరికి హాస్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments