Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ భవిష్యత్తు బలి తీసుకోవచ్చు: లోకేష్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (07:34 IST)
గ్రామా సచివాలయ ఉద్యోగులుగా అర్హత సాధించినా పోస్టింగ్ ఇవ్వని కొందరు నిరుద్యోగులు సెల్ టవర్ ఎక్కి ప్రభుత్వంపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

కాగా ఈ విషయంఫై ట్విట్టర్ ద్వారా స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ ‘@ysjagan గారి జమానాలో మీకెన్ని అర్హతలున్నా, గ్రామ వాలంటీర్ కావాలంటే వైకాపా వాళ్ళై ఉండాలి. గ్రామ సచివాలయం పోస్టు కొట్టాలంటే క్వశ్చన్ పేపర్ కొనాలి.

ఇవేమీ చేయకుండా టవరెక్కితే రాక్షస రాజ్యంలో ఉద్యోగాలొస్తాయా?, అసలు వైకాపా కలర్ వేయని టవర్ ఎందుకు ఎక్కారని మీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టొచ్చు. బాధ్యతలేని పాలకుడు మీ భవిష్యత్తు బలి తీసుకోవచ్చు. చలనం లేని దున్నపోతు ప్రభుత్వంలో కదలిక కోసం మీ జీవితాలను పణంగా పెట్టొద్దు’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments