Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 40 మంది చావుకి నువ్వే కారణం బాబూ: చంద్రబాబుపై ట్విట్టర్లో రివర్స్ ఎటాక్

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (19:12 IST)
రాజధాని తరలింపు ప్రకటనతో రైతులు గుండెపోటుతో చనిపోతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై పలువురు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. వాళ్ల చావుకి చంద్రబాబే కారణం అంటూ రీ-ట్వీట్లు చేస్తున్నారు. 
 
చంద్రబాబు ఇలా రాశారు...  "రాజధాని తరలింపు ఆందోళనలతో గత 9 రోజుల్లో 10 మంది మృతిచెందడం కలిచివేసింది. తాడికొండ మండలంలో 5 గురు, తుళ్లూరు మండలంలో 5 గురు చనిపోయారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీ కుటుంబాల్లో ఈ విషాదానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే కారణం
 
మొన్న ఇసుక మాఫియా ఆగడాలతో 60 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, 200 రోజుల్లో 280 మంది రైతుల ఆత్మహత్యలు, ఇప్పుడు రాజధాని మార్పుపై ఆందోళనతో 10 మంది మృతి. ఈ సమస్యలన్నీ వైసీపీ సృష్టించినవే.
 
ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు, ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. స్వార్థం, అవినీతి, అక్రమాలు, అసమర్ధతతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేసారు. దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు"

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments