ఆ 40 మంది చావుకి నువ్వే కారణం బాబూ: చంద్రబాబుపై ట్విట్టర్లో రివర్స్ ఎటాక్

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (19:12 IST)
రాజధాని తరలింపు ప్రకటనతో రైతులు గుండెపోటుతో చనిపోతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై పలువురు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. వాళ్ల చావుకి చంద్రబాబే కారణం అంటూ రీ-ట్వీట్లు చేస్తున్నారు. 
 
చంద్రబాబు ఇలా రాశారు...  "రాజధాని తరలింపు ఆందోళనలతో గత 9 రోజుల్లో 10 మంది మృతిచెందడం కలిచివేసింది. తాడికొండ మండలంలో 5 గురు, తుళ్లూరు మండలంలో 5 గురు చనిపోయారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీ కుటుంబాల్లో ఈ విషాదానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే కారణం
 
మొన్న ఇసుక మాఫియా ఆగడాలతో 60 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, 200 రోజుల్లో 280 మంది రైతుల ఆత్మహత్యలు, ఇప్పుడు రాజధాని మార్పుపై ఆందోళనతో 10 మంది మృతి. ఈ సమస్యలన్నీ వైసీపీ సృష్టించినవే.
 
ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు, ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. స్వార్థం, అవినీతి, అక్రమాలు, అసమర్ధతతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేసారు. దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు"

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments