Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (16:58 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైకాపా కార్యకర్త ఒకరు పచ్చి బూతులు తిట్టాడు. జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం జైల్లోనే ఉంచాలని కోరారు. రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తాడని భావించి 151 సీట్లలో గెలిపించి ఇస్తే ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి పచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా, జగన్‌పై పచ్చి బూతుల దండకం చదివాడు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోను మీరూ వినండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments