Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (16:58 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైకాపా కార్యకర్త ఒకరు పచ్చి బూతులు తిట్టాడు. జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం జైల్లోనే ఉంచాలని కోరారు. రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తాడని భావించి 151 సీట్లలో గెలిపించి ఇస్తే ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి పచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా, జగన్‌పై పచ్చి బూతుల దండకం చదివాడు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోను మీరూ వినండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments