Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (16:58 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైకాపా కార్యకర్త ఒకరు పచ్చి బూతులు తిట్టాడు. జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం జైల్లోనే ఉంచాలని కోరారు. రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తాడని భావించి 151 సీట్లలో గెలిపించి ఇస్తే ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి పచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా, జగన్‌పై పచ్చి బూతుల దండకం చదివాడు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోను మీరూ వినండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments