Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017 జనసేనతో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలనుకుందా?

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (10:47 IST)
రాజకీయ వ్యూహకర్త, ఐ-పీఏసీ మాజీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు కంటిలో నలుసుగా మారారు. ఇటీవల, వైఎస్ జగన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ఎజెండా 2024లో అధికారంలోకి రావడానికి ఎందుకు సహాయపడదు. ఇది సిట్టింగ్ సిఎంకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు అన్నారు. అలాగే 2017 ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. 2017 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆలోచించిందని పీకే తెలిపారు. 
 
"2017 ఆగస్టులో నేను అనుకుంటున్నాను. నంద్యాల ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీలోని కొంత మంది ప్రభావశీలులు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. జెఎస్‌పితో పొత్తుకు సంబంధించిన ప్రతిపాదనను వారు నాతో అందించారు, అయితే అది అంతిమంగా జరగలేదు" అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
 
 ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments