Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏరువాక పౌర్ణమి... హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (13:57 IST)
గుంటూరు జిల్లా కాజా గ్రామంలో ఏరువాక పౌర్ణమి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తొలకరి పలకరింపులతో దుక్కి దున్ని నాట్లు వేసే సమయం ఆసన్నమవుతోంది అంటూ రైతన్నలు అరకలు కట్టి పూజలు చేసి భక్తి పారవశ్యంతో ఏరువాక పౌర్ణమి సోమవారం నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. ఏరువాక పౌర్ణమిలో పాలుపంచుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్రాక్టర్ స్వయంగా నడుపుతూ పొలాన్ని దున్నటం పలువురిని ఆకర్షించింది.
 
గ్రామంలో బొడ్డు రాయి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాలయంలో వేదమంత్రాలతో పూజలను చేశారు. ప్రభ తయారుచేసి విద్యుత్ దీపాలతో అలంకరించి ట్రాక్టర్లను, అరకలను కట్టి పూజలను నిర్వహించి పొలాలను అరకలతో దున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments