Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరేందుకు సిద్దమైన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (08:56 IST)
మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తర్వాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. ‘సిద్దం’ సమావేశానికి తాను హాజరు కాబోనని ఇప్పటికే స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌ జోక్యంపై వసంతకృష్ణ ప్రసాద్‌ గతంలోనే సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని సీఎం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
 
మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే నారా లోకేష్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్‌ను ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ శుక్రవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, పనులు పూర్తి చేసిన పార్టీ నాయకులు తమ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments