Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడు.. బాబును ఇంకెవ్వరితో పోల్చాలి.. రోజా ఫైర్

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (14:14 IST)
డ్వాక్రా మహిళలను నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడేనని వైకాపా మహిళా నేత రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్‌తో సంబంధమున్న తెలుగుదేశం నేతలను వెనకేసుకుని వస్తూ, ఇసుక దందాను ప్రశ్నించిన మహిళా అధికారులను కాళ్లతో తన్నిన ఎమ్మెల్యేను కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబునాయుడిని నరకాసురుడితో కాకుండా ఇంకెవరితో పోల్చాలని రోజా ప్రశ్నించారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ల అక్రమ రవాణాలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని, ఇది కూడా చంద్రబాబు ఘనతేనని ఎద్దేవా చేశారు. ఇంకా గురువారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన 600 హామీలను అమలు చేయడంలో విఫలమైందని చెప్పారు. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. మహిళలను అప్పుల పాలు చేసిన చంద్రబాబును, శూర్పణకల వంటి మహిళా మంత్రులు మాత్రమే దేవుడంటున్నారని విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం