Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు చితి మంట.. మరోవైపు పుర్రెల మధ్య ఎమ్మెల్యే, ఆయనను చూసైనా మారాలి

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (16:30 IST)
అసలే కరోనా కాలం.. స్మశాన వాటికలకు వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. అలాంటిది తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్మశానంలోకి వెళ్ళిపోయారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి చితికి నిప్పంటించారు. అంతేకాదు కరోనాతో చనిపోయిన వారిని మానవత్వంగా చూడండి అంటూ నినాదాలు చేశారు.
 
ప్రజల్లో అపోహ పోగొట్టి, అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు తిరుపతి ఎమ్మెల్యే. కరోనాతో మృతి చెందిన వారి శరీరంలో కేవలం 6 గంటలు మాత్రమే వైరస్ ప్రభావం ఉంటుందని... అనవసరంగా ఎవరూ అపోహలకు గురి కావద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నారు.
 
కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులే అసలు దగ్గరకు రావడం లేదని.. సొంతవారు కూడా లేకుండా చాలామంది అనాధలుగా చనిపోతున్న దారుణ పరిస్థితి ఏర్పడుతోంది.. ఇలాంటి అపోహలను మానుకోవాలన్న ఉద్దేశంతో రెండురోజుల క్రితం గోవింద ధామంలో కరోనాతో చనిపోయిన వారికి దగ్గరుండి అంత్యక్రియలు చేశానని.. ప్రస్తుతం కరోనాతో మృతి చెందిన వారి చితికి నిప్పు పెట్టానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments