ఒకవైపు చితి మంట.. మరోవైపు పుర్రెల మధ్య ఎమ్మెల్యే, ఆయనను చూసైనా మారాలి

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (16:30 IST)
అసలే కరోనా కాలం.. స్మశాన వాటికలకు వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. అలాంటిది తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్మశానంలోకి వెళ్ళిపోయారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి చితికి నిప్పంటించారు. అంతేకాదు కరోనాతో చనిపోయిన వారిని మానవత్వంగా చూడండి అంటూ నినాదాలు చేశారు.
 
ప్రజల్లో అపోహ పోగొట్టి, అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు తిరుపతి ఎమ్మెల్యే. కరోనాతో మృతి చెందిన వారి శరీరంలో కేవలం 6 గంటలు మాత్రమే వైరస్ ప్రభావం ఉంటుందని... అనవసరంగా ఎవరూ అపోహలకు గురి కావద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నారు.
 
కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులే అసలు దగ్గరకు రావడం లేదని.. సొంతవారు కూడా లేకుండా చాలామంది అనాధలుగా చనిపోతున్న దారుణ పరిస్థితి ఏర్పడుతోంది.. ఇలాంటి అపోహలను మానుకోవాలన్న ఉద్దేశంతో రెండురోజుల క్రితం గోవింద ధామంలో కరోనాతో చనిపోయిన వారికి దగ్గరుండి అంత్యక్రియలు చేశానని.. ప్రస్తుతం కరోనాతో మృతి చెందిన వారి చితికి నిప్పు పెట్టానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments