Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనపై అంబటి రాంబాబు ఫైర్.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కండి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (10:45 IST)
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వైకాపా నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని మాట్లాడారు. పవన్ జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు.
 
తాజాగా అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. "జనసేన సైనికులారా.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కండి! ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం!!" అలాగే మరో ట్వీట్‌లో.. ‘బాబు గారికి నమస్కారం పెట్టడం.. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టకపోవడం.. అదే మీ సంస్కారం !’ విమర్శించారు. 
 
అంబటి విమర్శలకు పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. తమ అధినేత అంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని.. అందుకే విమర్శిస్తున్నారంటున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments