Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెవరో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులపై వైసిపి నేత బండబూతులు, చెంపదెబ్బలు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (19:16 IST)
కర్నూలు జిల్లా ఆదోనిలో రెచ్చిపోయాడు వైసిపి నేత కల్లుబోతు సురేష్ తన పనులు జరగడం లేదంటూ మండగిరి రెండు సచివాలయంలో వీరంగం సృష్టించాడు. డిజిటల్ అసిస్టెంట్ నగేంద్రను చెంపకేసి కొట్టాడు.
 
అంతటితో ఆగలేదు బండబూతులతో చెలరేగిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులను భయబ్రాంతులకు గురిచేశాడు. అయితే ఉద్యోగస్తులు మూడవ పట్టణ పోలీస్టేషన్‌లో వైసిపి నేతపై ఫిర్యాదు చేశారు.
 
తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఫోన్లో మళ్ళీ ఉద్యోగస్తులను తిట్టడం ప్రారంభించాడు. అయితే స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అనుచరులు విషయం తెలుసుకుని పార్టీ పరువు పోతుందని రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం కాస్త ప్రస్తుతం వైసిపిలోనే పెద్ద దుమారం రేగుతోంది. సదరు వైసిపి నేత బూతుపురాణాలు, చెంప దెబ్బల వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments