Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెవరో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులపై వైసిపి నేత బండబూతులు, చెంపదెబ్బలు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (19:16 IST)
కర్నూలు జిల్లా ఆదోనిలో రెచ్చిపోయాడు వైసిపి నేత కల్లుబోతు సురేష్ తన పనులు జరగడం లేదంటూ మండగిరి రెండు సచివాలయంలో వీరంగం సృష్టించాడు. డిజిటల్ అసిస్టెంట్ నగేంద్రను చెంపకేసి కొట్టాడు.
 
అంతటితో ఆగలేదు బండబూతులతో చెలరేగిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులను భయబ్రాంతులకు గురిచేశాడు. అయితే ఉద్యోగస్తులు మూడవ పట్టణ పోలీస్టేషన్‌లో వైసిపి నేతపై ఫిర్యాదు చేశారు.
 
తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఫోన్లో మళ్ళీ ఉద్యోగస్తులను తిట్టడం ప్రారంభించాడు. అయితే స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అనుచరులు విషయం తెలుసుకుని పార్టీ పరువు పోతుందని రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం కాస్త ప్రస్తుతం వైసిపిలోనే పెద్ద దుమారం రేగుతోంది. సదరు వైసిపి నేత బూతుపురాణాలు, చెంప దెబ్బల వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments