Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని భూసేకరణపై రైతులకు ఆందోళన వద్దు: యనమల

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:59 IST)
రాజధాని భూమిని సేకరించే విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన వద్దని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ రాజధానికి భూమి సేకరించే విషయంలో వస్తున్న వదంతులను యనమల కొట్టిపారేశారు. ఏమైనా అపోహలు, ఆందోళనలు ఉంటే మంత్రివర్గం, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. 
 
ఈ మేరకు తన కార్యాలయంలో మీడియాతో యనమల మాట్లాడుతూ, రైతులకు లాభసాటిగా ఉండే విధంగానే భూసేకరణ పాలసీ తయారుచేశామని మంత్రి తెలిపారు. రాజకీయ లబ్దికోసం కొందరు ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments