Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాడికి పోలీసులు భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:48 IST)
అనంతపురం జిల్లా యాడికి పోలీసులు భారీగా మహరాష్ట్ర మద్యం పట్టుకున్నారు. రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

యాడికి మండలం NH 67 హైవే పై కొత్త పెండేకల్లు గ్రామం వద్ద తెలంగాణకు చెందిన బొలెరో వాహనంలో ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పామిడి రూరల్ సీఐ రవి శంకర్ రెడ్డి, ఎస్ ఐ రాంభూపాల్ మరియు సిబ్బంది కలసి స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య యాడికి పోలీసు స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
 
ఇద్దరి అరెస్టు...1,344 టెట్రా పాకెట్లు స్వాధీనం
రాయదుర్గం సెబ్ పోలీసులు & సెబ్ ప్రత్యేక బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 1,344 టెట్రా  పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇద్దరి అరెస్టు...3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం
గుత్తి సి.ఐ శ్యాంరావు ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments