Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట!: చినజియర్ సూచన మేరకే..!

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (19:24 IST)
యాదగిరి గుట్టపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుట్ట అభివృద్ధి, కొత్త నిర్మాణాలపై చినజియర్‌తో చర్చలు జరిపారు. 
 
గర్భగుడిలో మార్పులు, చేర్పులపై చినజియర్‌ సూచనలను కేసీఆర్‌ పరిగణలోకి తీసుకుని యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి యాదగిరి గుట్టకు యాదాద్రిగా నామకరణం చేశారు. యాదగిరి గుట్ట అభివృద్ధికి 100 కోట్ల రూపాయల కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదని స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ మొత్తంతో యాదాద్రిని బాగా అభివృద్ధి చేయవచ్చునని అంచనా వేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments