Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అవినీతిపై ప్రపంచ దేశాలు అధ్యయనం: టీడీపీ

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (08:37 IST)
ఏపీ సీఎం జగన్ అవినీతిపై ప్రపంచ దేశాలు అధ్యయనం చేస్తున్నాయని టీడీపీ నేత రామానాయుడు ఆరోపించారు. ఉన్మాదంతోనే టీడీపీపై ఆమంచి విమర్శలు చేస్తున్నారని రామానాయుడు మండిపడ్డారు.

ఆమంచి కృష్ణమోహన్ రౌడీ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీలో ఉన్నప్పుడే జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తల్లిలాంటి టీడీపీకి ద్రోహం చేశారని రామానాయుడు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమని గ్రహించి వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వైసీపీని ప్రజలు చీత్కరిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామానాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments