Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో మేమే నెంబర్ 1, శంషాబాద్‌కు రండి మేం చూసుకుంటాం!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (00:50 IST)
ప్రపంచంలోనే తాము నెంబర్ వన్ పారిశ్రామిక విధానం తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేములలో కోజెంట్ గ్లాస్ కంపెనీని ప్రారంభించిన సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ... వచ్చే రెండేళ్లలో కోజెంట్ సంస్థ నెంబర్ వన్ సంస్థ అవుతుందని జోస్యం చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణకు వచ్చే వ్యాపారవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. వారి రాకను తమకు తెలియజేస్తే ప్రభుత్వ తరపు అధికారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధంగా వేచి ఉంటారన్నారు. వారు రాగానే ముఖాముఖి మాట్లాడేసి 15 రోజుల్లో కంపెనీని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తామన్నారు. ఈ వ్యవహారాన్నంతా తానే స్వయంగా చేస్తానని కూడా చెప్పారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments