Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం భర్త వేధింపులు - తిరుపతిలో వివాహిత ఆత్మహత్య

Webdunia
బుధవారం, 11 మే 2016 (11:16 IST)
అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి కుమ్మరతోపుకు చెందిన శివకుమార్‌కు కడప జిల్లాకు చెందిన సిద్ధేశ్వరమ్మకు 14 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అదనపు కట్నం కోసం ప్రతిరోజు భర్త శివకుమార్‌ సిద్ధేశ్వరమ్మను వేధించేవాడు. 
 
గత పదిరోజుల క్రితం ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మహిళా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది సిద్దేశ్వరమ్మ. అయితే మంగళవారం రాత్రి కూడా శివకుమార్‌ కట్నం కోసం వేధించడంతో మనస్థాపానికి గురైన సిద్ధేశ్వరమ్మ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments