Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూ వివాదం.. జేసీబీ కింద బిడ్డలతో పడుకున్న మహిళలు... ఎక్కడ? (video)

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (16:04 IST)
JCB
ఆస్తుల కోసం తగాదాలు మామూలే. ఆస్తుల కోసం ఏమైనా చేసేందుకు చాలామంది సిద్ధంగా వుంటారు. కారణం డబ్బు. ప్రస్తుత కాలంలో డబ్బు మనుషులే అధికమవుతున్నారు. డబ్బు కోసం ఏమైనా చేసేందుకు వెనకాడట్లేదు. 
 
ఈ విషయాన్ని పక్కనబెడితే.. చిత్తూరు జిల్లాలో ఆస్తి కోసం దారుణం జరిగింది. చిత్తూరు, పలమనేరు, బైరెడ్డి మండలం, తాతిరెడ్డి పల్లి గ్రామంలో పసిబిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. 
 
అయితే జేసీబీ నడిపే వ్యక్తి మహిళలపై బండిని ఎక్కించే ప్రయత్నం చేయడంతో.. కొందరు స్థానికులు షాకై మహిళలను పక్కకు లాగేశారు. రెండు వర్గాల మధ్య భూ వివాదం నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా జేసీపీ నడిపే వ్యక్తితో పాటు ఆస్తుల కోసం దారుణంగా ప్రయత్నించిన వారిపై తిట్టిపోస్తున్నారు. భూవివాదం కోసం ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

11,500 స్ర్కీన్స్‌ల్లో పుష్ప-2 రిలీజ్‌కు సన్నాహాలు

హీరోయిన్లకు కమిట్ మెంట్స్ వుండవు : అనన్య నాగళ్ల

దేవకీ నందన వాసుదేవ వరల్డ్ వైడ్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్

ప్రభాస్ సరసన మాళవిక మోహనన్.. టాలీవుడ్ ఎంట్రీపై హ్యాపీ

మెగాస్టార్ చిరంజీవికి రాజీనామా ఎంత పని చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

తర్వాతి కథనం
Show comments