Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన 6 నెలలకే భర్త మరణం... తాళలేక ఇంటర్ విద్యార్థితో...

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (19:18 IST)
కట్టుకున్న భర్త ఆరునెలలకే అనారోగ్యంతో చనిపోయాడు. తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేయలేదు. దీంతో విరహం తట్టుకోలేకపోయింది ఒక మహిళ. తన కోర్కెలు తీర్చుకోవడం కోసం ఒక యువకుడి జీవితాన్ని నాశనం చేసింది. విజయవాడలోని గాంధీనగర్‌లో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
రామ్మోహన్ విజయవాడలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరుకు చెందిన 24 యేళ్ల యువతిని ఇచ్చి వివాహం చేశారు. అయితే మద్యానికి బానిసైన రామ్మోహన్ గుండెపోటుతో చనిపోయాడు. దీంతో రామ్మోహన్ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది ఆ మహిళ. భర్త చనిపోవడంతో విరహం తట్టుకోలేకపోయింది. తాను నివాసముంటున్న ఒక అపార్టుమెంట్‌లో ఉన్న ఇంటర్ విద్యార్థితో స్నేహం పెంచుకుంది. ఇటీవలే అతడు జ్వరంతో కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు ఆ విద్యార్థి.
 
దీన్నే అదునుగా భావించింది. విద్యార్థి ఇంట్లోకి వెళ్ళి తన కోర్కె తీర్చాలని ప్రాధేయపడింది. అయితే ఆ యువకుడు ఒప్పుకోలేదు. భయంతో పరుగులు తీశాడు. ఈ విషయాన్ని ఎక్కడ చెపుతాడోనని, ఆ మహిళ తనపై విద్యార్థి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసులు ఆమెను, విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments