Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. కౌన్సిలింగ్ కోసం వెళ్లింది.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (15:25 IST)
భార్యాభర్తల గొడవల కారణంగా విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన శ్రావణికి విశాఖకు చెందిన వినయ్ తో నాలుగు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు జరుగుతుండటంతో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో పోలీసులు ఇద్దరినీ గురువారం కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్ కు పిలిపించారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగా.. శ్రావణి ఫోన్ లో మాట్లాడుతూ బయటకు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలకు పాలైన శ్రావణి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణి భర్తను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments