Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని రోకలి బండతో మోది చంపేసిన మహిళ లొంగుబాటు

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (11:33 IST)
తనతో రెండేళ్ళపాటు సహజీవనం చేసి ఆ తర్వాత మోసం చేశాడన్న అక్కసుతో ప్రియుడిని రోకలి బండతో కొట్టి చంపిన మహిళ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం, ముచ్చెనపల్లి గ్రామానికి చెందిన శాంతకుమారి (30) అనే మహిళ.. జి కొండూరు మండలానికి చెందన పి. బాబూ రాజేంద్ర (38)తో రెండేళ్ళుగా సహజీవనం చేస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఆ మహిళ నుంచి దూరమయ్యేందుకు రాజేంద్రం ఓ ఎత్తుగడ వేశాడు. ఇందులోభాగంగా జి కొండూరు వదిలి వెళ్లిపోదామంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె సమ్మతించలేదు. ఈ విషయాన్ని గ్రహించిన శాంతకుమారి ఇంటి వద్దే ప్రియుడి తలపై రోకలి బండతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజేంద్ర అక్కడే మృతిచెందాడు. అనంతరం శాంతకుమారి నేరుగా వెళ్లి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments