Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవంతో మూడు రాత్రులు గడిపిన భార్య! ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:00 IST)
అసలే కరోనా మహమ్మారి. ఇలాంటి సమయంలో సాధారణంగా చనిపోయినా కరోనా వైరస్‌తోనే చనిపోయారనే భయం పీడిస్తోంది. అందుకే సొంత కన్నతల్లిదండ్రులు చనిపోయినా, కన్నబిడ్డలు, తోబుట్టువులు, బంధువులు ఇలా ఏ ఒక్కరూ శవం సమీపానికి కూడా రావట్లేదు. అందుకేనేమో ఆ భార్య భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని మూడు రోజుల ఒంటరిగా ఉండిపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా కొత్త హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లింగా రెడ్డి అనే వ్యక్తి వృద్దాప్య సమస్యలతో మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం మతిస్థిమితంలేని ఆయన భార్య శకుంతలకు తెలియదు. 
 
అలా మూడు రోజులపాటు గడిచిపోయింది. అయితే, లింగారెడ్డి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి  ఇంట్లోకి వెళ్లి చూడగా లింగారెడ్డి చనిపోయివున్నాడు. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ లింగారెడ్డి కుమారుడు హైదరాబాద్‌లో ఉండగా, కుమార్తె మాత్రం ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. వీరికి పోలీసులే తండ్రి చనిపోయిన విషయాన్ని చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments